Nara Lokesh: కేంద్ర పెద్దలతో సీఎం జగన్ చీకటి ఒప్పందం: నారా లోకేశ్
వివేకా హత్య కేసు (Viveka Murder case) నుంచి బయటపడేందుకు గత ఎన్నికల్లో తనకు ఎంతో సహకరించిన కేసీఆర్కు సైతం జగన్ ద్రోహం చేశారని లోకేశ్ (Nara Lokesh) విమర్శించారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను ఇరికించేలా శరత్ చంద్రారెడ్డిని అప్రూవర్గా మార్చి బలిచ్చారని ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర పెద్దలతో జగన్ (Cm Jagan) చీకటి ఒప్పందం కుదుర్చుకున్నట్లు దిల్లీలో ప్రచారం సాగుతోందన్నారు.
Updated : 04 Jun 2023 14:41 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు తరలే ఓటర్లకు తాయిలాలు
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
-
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?