చంద్రబాబును మరోసారి తప్పుడు కేసులో ఇరికించేందుకు వైకాపా కుట్ర!: లోకేశ్
చంద్రబాబు అభివృద్ధి చేసే విషయంలో కుల, మతాలను పట్టించుకోలేదని లోకేశ్ అన్నారు. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి చంద్రబాబు కారణమని చెప్పారు. అంజిరెడ్డి విషయంలోనూ చంద్రబాబు ఏనాడు కులాన్ని చూడలేదన్నారు. అలాంటి నాయకుడిని మరోసారి తప్పుడు కేసులో ఇరికించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
Published : 22 Mar 2024 15:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్