Nepal: నేపాల్‌ భూకంపంలో 143కు పెరిగిన మృతుల సంఖ్య

నేపాల్‌లో (Nepal) సంభవించిన భారీ భూకంపంలో (Earth Quake) మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 11.47 గంటల సమయంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదైంది. ఇప్పటివరకూ 143 మంది మరణించారని అధికారులు తెలిపారు. 

Published : 04 Nov 2023 22:16 IST

నేపాల్‌లో (Nepal) సంభవించిన భారీ భూకంపంలో (Earth Quake) మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 11.47 గంటల సమయంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదైంది. ఇప్పటివరకూ 143 మంది మరణించారని అధికారులు తెలిపారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు