Nepal: నేపాల్ భూకంపంలో 143కు పెరిగిన మృతుల సంఖ్య
నేపాల్లో (Nepal) సంభవించిన భారీ భూకంపంలో (Earth Quake) మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 11.47 గంటల సమయంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.4గా నమోదైంది. ఇప్పటివరకూ 143 మంది మరణించారని అధికారులు తెలిపారు.
Published : 04 Nov 2023 22:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు