APSRTC: దాడులే ప్రతిఫలమా?.. ఆర్టీసీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన
ప్రజలకు నిరంతరం రవాణా సేవలందించడంలో ఆర్టీసీ కార్మికులది కీలక పాత్ర. సురక్షితంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే వీరికి భద్రత కరవైంది. వైకాపా ప్రభుత్వంలో హారన్ కొట్టాలన్నా భయపడాల్సి వస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రజలకు సేవ చేసే తమకు.. ప్రభుత్వం ఇచ్చే ప్రతిఫలం ఇదేనా అంటూ వేలాది మంది ఆర్టీసీ కార్మికులు నిర్వేదం చెందుతున్నారు.
Updated : 30 Oct 2023 15:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!