Ongole: శ్మశానవాటిక అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం
ఒంగోలులోని శ్మశానవాటిక అభివృద్ధి విషయంలో నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోంది. ఆధునిక సౌకర్యాల కల్పనలో భాగంగా చేపట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. చుట్టూ జనావాసాలు, ఆస్పత్రులు ఉండటంతో దహన సంస్కారాల సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ ఆధారిత యంత్రాలు ఏర్పాటు చేసినా వినియోగంలోకి తీసుకురాలేదు.
Published : 25 Nov 2022 20:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత