Odisha Train Accident: భాజపా సర్కారుకు సామాన్య ప్రజల భద్రతపై ఆసక్తి లేదు: ప్రతిపక్షాల విమర్శలు
ఒడిశా రైలు ప్రమాద ఘటన (Odisha Train Accident)పై విచారం వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు.. ప్రయాణికుల భద్రతపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. భాజపాకు విలాసవంతమైన రైళ్ల పట్ల ఉన్న ఆసక్తి.. సామాన్య ప్రజల భద్రతపై లేదని దుయ్యబట్టాయి. ఈ దుర్ఘటనకు బాధ్యత వహిస్తూ రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.
Published : 04 Jun 2023 11:01 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్