జర్మనీ అధీనంలో బిడ్డ.. సాయం చేయాలని ప్రధాని మోదీకి కన్నవారి వేడుకోలు
బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిన ఓ దంపతులకు ఊహించని కష్టం ఎదురైంది. లైంగిక వేధింపుల అనుమానాలతో వారికి పుట్టిన బిడ్డను జర్మనీ ప్రభుత్వం అధీనంలోకి తీసుకుంది. ప్రస్తుతం మూడేళ్ల వయసున్న ఆ పాప ఏడాదిన్నరగా జర్మనీ అధికారుల కస్టడీలోనే ఉంది. అప్పట్నుంచీ బిడ్డ కోసం పోరాడుతున్న ఆ తల్లిదండ్రులు.. తాజాగా స్వదేశానికి తిరిగొచ్చారు. సాయం చేయాలని మోదీ సర్కార్ను వేడుకుంటున్నారు.
Published : 11 Mar 2023 12:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?