Revanth reddy: బియ్యం కుంభకోణంపై సీబీఐ విచారణ చేపట్టండి: రేవంత్రెడ్డి
సీఎంఆర్లో భాగంగా ఎఫ్సీఐ నుంచి సేకరించి రైస్ మిల్లుల్లో కనిపించకుండా పోయిన సుమారు 8.34 లక్షల క్వింటాళ్ల బియ్యం ఉదంతంలో కుంభకోణం ఉందని టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, సీబీఐ డైరెక్టర్లకు ఆయన లేఖలు రాశారు.
Published : 21 Apr 2022 09:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!