Raghunandan: ఫోన్ ట్యాపింగ్పై సీబీఐతో విచారణ జరపాలి: రఘునందన్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ.. సీబీఐతోనో విచారణ జరిపించాలని భాజపా సీనియర్ నేత రఘునందన్ రావు డిమాండ్ చేశారు. కేసు నుంచి తప్పించుకునేందుకు ఒప్పందాలు జరుగుతున్నాయంటూ ఆయన ఆరోపించారు. 2014 నుంచి టెలిఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు అర్థమవుతోందని రఘునందన్ రావు తెలిపారు. ఈ కేసుపై చిత్తశుద్ధితో విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు.
Published : 26 Mar 2024 17:45 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!