Maldives: ‘మా దేశానికి రండి’.. భారత్‌ను వేడుకుంటున్న మాల్దీవులు!

భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో మాల్దీవుల పర్యాటక రంగం కుదేలవుతోంది. మాల్దీవులకు వెళ్లే భారతీయుల సంఖ్య భారీగా తగ్గడంతో ఆదేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది.

Published : 07 May 2024 22:27 IST

భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో మాల్దీవుల పర్యాటక రంగం కుదేలవుతోంది. మాల్దీవులకు వెళ్లే భారతీయుల సంఖ్య భారీగా తగ్గడంతో ఆదేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో మాల్దీవుల ప్రభుత్వం దిగొచ్చింది. తమ దేశానికి రావాలని మాల్దీవుల ప్రభుత్వం భారతీయులను వేడుకొంది. పూర్తిగా పర్యాటకంపై ఆధారపడిన తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని ఆ దేశపర్యాటక శాఖ మంత్రి ఇబ్రహీం ఫైజల్ విజ్ఞప్తి చేశారు.

Tags :

మరిన్ని