PM Modi: వైకాపా ప్రభుత్వంపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు సంకల్పం తీసుకున్నారని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే కూటమిని గెలిపించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. చిలకలూరిపేట బొప్పూడి ప్రజాగళం సభలో ప్రసంగించిన మోదీ వైకాపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 

Updated : 18 Mar 2024 12:10 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు సంకల్పం తీసుకున్నారని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే కూటమిని గెలిపించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. చిలకలూరిపేట బొప్పూడి ప్రజాగళం సభలో ప్రసంగించిన మోదీ వైకాపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 

Tags :

మరిన్ని