PM Modi: వైకాపా ప్రభుత్వంపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంకల్పం తీసుకున్నారని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే కూటమిని గెలిపించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. చిలకలూరిపేట బొప్పూడి ప్రజాగళం సభలో ప్రసంగించిన మోదీ వైకాపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
Updated : 18 Mar 2024 12:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం