POK: పీఓకేపై భారత్‌కు పూర్తి హక్కు ఉంది: కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ పీఓకే(POK) భారత్‌లో అంతర్భాగమే అని కేంద్ర ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది. తక్షణమే దాయాది దేశం.. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని స్పష్టం చేసింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌పై.. భారత్‌కు పూర్తి హక్కు ఉందని ఆ సార్వభౌమాధికారాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలని కోరింది.

Updated : 02 May 2023 20:25 IST

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ పీఓకే(POK) భారత్‌లో అంతర్భాగమే అని కేంద్ర ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది. తక్షణమే దాయాది దేశం.. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని స్పష్టం చేసింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌పై.. భారత్‌కు పూర్తి హక్కు ఉందని ఆ సార్వభౌమాధికారాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలని కోరింది.

Tags :

మరిన్ని