POK: పీఓకేపై భారత్కు పూర్తి హక్కు ఉంది: కేంద్రమంత్రి జితేంద్రసింగ్
పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకే(POK) భారత్లో అంతర్భాగమే అని కేంద్ర ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది. తక్షణమే దాయాది దేశం.. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని స్పష్టం చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్పై.. భారత్కు పూర్తి హక్కు ఉందని ఆ సార్వభౌమాధికారాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలని కోరింది.
Updated : 02 May 2023 20:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసు.. పలువురు కాంగ్రెస్ నాయకులకు నోటీసులు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+