మాజీ ఎమ్మెల్యే షకీల్ నిరాధార వ్యాఖ్యలపై చర్యలు తీసుకుంటాం: హైదరాబాద్ సీపీ
పంజాగుట్ట రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్న రాహిల్ విషయంలో అతడి తండ్రి, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. డిసెంబర్లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన తర్వాత పోలీసు అధికారులతో కలిసి కేసును తప్పుదోవ పట్టించిన రాహిల్.. దుబాయ్ పారిపోయాడని, అందుకు పూర్తి ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటివరకు ఈ కేసులో ఇద్దరు ఇన్స్పెక్టర్లు సహా 15 మందిని అరెస్టు చేశామని తెలిపారు. నిరాధార, ఊహాజనిత వ్యాఖ్యలు చేసిన షకీల్పై సైతం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీసులు స్పష్టం చేశారు.
Published : 18 Apr 2024 10:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సేల్స్ తగ్గాయన్న ఫ్రస్ట్రేషన్.. సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై వేటు వేసిన మస్క్
-
కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి గరిష్ఠంగా 24 గంటలే పని!
-
అమిత్ షా నకిలీ వీడియోల కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్టు
-
భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
టీ20 ప్రపంచకప్.. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ఇవే..