Khammam: ఖమ్మంలో రసవత్తరంగా కాంగ్రెస్ రాజకీయం
తెలంగాణలో అత్యధిక లోక్సభ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీకి 12 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో సరైన అభ్యర్థి ఎంపిక కోసం తీవ్ర కసరత్తు సాగిస్తోంది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పోటీలో లేని పక్షంలో.. సీటు తమదంటే తమదంటూ నేతలు పోటీ పడుతున్నారు. దీంతో ఖమ్మంలో కాంగ్రెస్ రాజకీయం రసవత్తరంగా మారింది.
Updated : 12 Feb 2024 12:11 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!