Khammam: ఖమ్మంలో రసవత్తరంగా కాంగ్రెస్ రాజకీయం

తెలంగాణలో అత్యధిక లోక్‌సభ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీకి 12 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో సరైన అభ్యర్థి ఎంపిక కోసం తీవ్ర కసరత్తు సాగిస్తోంది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పోటీలో లేని పక్షంలో.. సీటు తమదంటే తమదంటూ నేతలు పోటీ పడుతున్నారు. దీంతో ఖమ్మంలో కాంగ్రెస్ రాజకీయం రసవత్తరంగా మారింది.

Updated : 12 Feb 2024 12:11 IST

తెలంగాణలో అత్యధిక లోక్‌సభ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీకి 12 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో సరైన అభ్యర్థి ఎంపిక కోసం తీవ్ర కసరత్తు సాగిస్తోంది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పోటీలో లేని పక్షంలో.. సీటు తమదంటే తమదంటూ నేతలు పోటీ పడుతున్నారు. దీంతో ఖమ్మంలో కాంగ్రెస్ రాజకీయం రసవత్తరంగా మారింది.

Tags :

మరిన్ని