Ponguleti: ఏ గూటి పక్షి ఆ గూటికే..: పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు
గత ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేయాలని ఎంతోమంది కోరినా.. తాను నిరాకరించానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ చెప్పిన మాటలతో పార్టీ నియమాలకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ మేరకు ఆయన మాట్లాడారు. పొద్దు గూకే వేళ.. ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుందని జిల్లాలోని నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Published : 23 Jan 2023 21:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?