పస లేని ఆరోపణలు సరికాదు: మంత్రి బొత్సపై పురందేశ్వరి మండిపాటు

ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై భాజపా ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) ఘాటుగా స్పందించారు.

Published : 09 May 2024 16:47 IST

ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై భాజపా ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) ఘాటుగా స్పందించారు. అవినీతి చేసే వైకాపా నేతలకు లోకమంతా అవినీతి మయంగానే కనిపిస్తుందని విమర్శించారు. పస లేని ఆరోపణలు చేయడం సమంజసంకాదన్నారు. 

Tags :

మరిన్ని