Raghunandan Rao: మంత్రి మల్లారెడ్డి తన ఫోన్ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారు?: రఘునందన్ రావు
ఐటీ దాడుల నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. దుబ్బాక నియోజకవర్గ అభిృద్ధికి కేటాయించిన రూ.5 కోట్లు ఖర్చు చేసే వెసులుబాటు కల్పించాలంటూ ముఖ్యమంత్రికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ దాడుల అంశంపై స్పందించారు. నోటీసులు ఇవ్వగానే మల్లారెడ్డి కుమారుడికి గుండె నొప్పి వస్తుందా? అని ప్రశ్నించారు. మల్లారెడ్డి సంస్థల్లో పని చేసే వారే ఐటీ శాఖకు సమాచారం ఇచ్చారని తెలుస్తోందని అభిప్రాయపడ్డారు.
Updated : 23 Nov 2022 12:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు