Odisha Train Accident: సిగ్నలింగ్ లోపంతోనే కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదం!
కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదం (Odisha Train Accident)లో కుట్రకోణం ఉండకపోవచ్చని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. సిగ్నలింగ్ లోపమే ప్రమాదానికి కారణమని రైల్వే శాఖ ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. కవచ్ వంటి ఆధునిక ప్రమాద నివారణ వ్యవస్థ సైతం ఈ దుర్ఘటనను నిలువరించలేకపోయేదని.. తీవ్రతను బట్టి నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Published : 04 Jun 2023 09:59 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్