Munugode bypoll: చౌటుప్పల్‌లో ఆశించిన మెజారిటీ రాలేదు: రాజగోపాల్‌ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. చౌటుప్పల్‌లో తాము ఆశించిన మెజారిటీ రాలేదని భాజపా అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. పోటీ మాత్రం హోరాహోరీగా సాగుతోందని చెప్పారు. 

Published : 06 Nov 2022 11:23 IST

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. చౌటుప్పల్‌లో తాము ఆశించిన మెజారిటీ రాలేదని భాజపా అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. పోటీ మాత్రం హోరాహోరీగా సాగుతోందని చెప్పారు. 

Tags :

మరిన్ని