RBI: 36 రోజుల్లోనే.. రెండోసారి వడ్డీరేట్లు పెంచిన ఆర్బీఐ
పెరుగుతున్న ధరలను అదుపు చేయడమే లక్ష్యమంటూ భారతీయ రిజర్వు బ్యాంకు 36 రోజుల్లోనే రెండోసారి కీలక వడ్డీరేట్లు పెంచింది. రెపో రేటును 4.9 శాతానికి పెంచుతూ ద్రవ్య పరపతి కమిటీ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా గృహ, వాహన రుణాల వడ్డీరేట్లు పెరగనుండగా ఈఐఎంలు కట్టేవారిపై భారం పడనుంది.
Published : 08 Jun 2022 18:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్