Civils Results: ఉద్యోగం చేస్తూనే.. సివిల్స్‌లో మెరిసిన నిరుపేద బిడ్డ రేవ‌య్య

సివిల్స్‌ - 2022 ఫలితాల్లో తెలంగాణ చెందిన నిరుపేద బిడ్డ మెరిశారు. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండ‌లం తుంగెడ‌కు చెందిన రేవయ్య (Revaiah).. సివిల్స్‌ ఫలితాల్లో 410 ర్యాంకు సాధించాడు. తన చిన్న వయసులో నాన్న కాలం చేశారని.. ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌లో విజయం సాధించినట్లు రేవయ్య చెబుతున్నారు. ఇక తన కష్టం తీరిందని రేవయ్య తల్లి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.   

Updated : 23 May 2023 20:17 IST

సివిల్స్‌ - 2022 ఫలితాల్లో తెలంగాణ చెందిన నిరుపేద బిడ్డ మెరిశారు. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండ‌లం తుంగెడ‌కు చెందిన రేవయ్య (Revaiah).. సివిల్స్‌ ఫలితాల్లో 410 ర్యాంకు సాధించాడు. తన చిన్న వయసులో నాన్న కాలం చేశారని.. ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌లో విజయం సాధించినట్లు రేవయ్య చెబుతున్నారు. ఇక తన కష్టం తీరిందని రేవయ్య తల్లి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.   

Tags :

మరిన్ని