Civils Results: ఉద్యోగం చేస్తూనే.. సివిల్స్లో మెరిసిన నిరుపేద బిడ్డ రేవయ్య
సివిల్స్ - 2022 ఫలితాల్లో తెలంగాణ చెందిన నిరుపేద బిడ్డ మెరిశారు. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తుంగెడకు చెందిన రేవయ్య (Revaiah).. సివిల్స్ ఫలితాల్లో 410 ర్యాంకు సాధించాడు. తన చిన్న వయసులో నాన్న కాలం చేశారని.. ఉద్యోగం చేస్తూనే సివిల్స్లో విజయం సాధించినట్లు రేవయ్య చెబుతున్నారు. ఇక తన కష్టం తీరిందని రేవయ్య తల్లి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Updated : 23 May 2023 20:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అదరగొట్టిన హైదరాబాద్.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్పై విజయం
-
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమకాని వారికి.. మే 4న ఇస్తాం: శశి భూషణ్
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!