BRS: నాగర్ కర్నూల్‌ నుంచి బరిలోకి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్ కుమార్‌

భారాస నుంచి పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థులను ఆ పార్టీ అధినేత ప్రకటించారు. నాగర్ కర్నూల్  స్థానం నుంచి మాజీ ఐపీఎస్‌ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్  బరిలోకి దిగనున్నారు. అలాగే మెదక్ పార్లమెంటు స్థానం నుంచి మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్‌ పి.వెంకట్రాంరెడ్డి పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు.

Published : 22 Mar 2024 16:45 IST

భారాస నుంచి పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థులను ఆ పార్టీ అధినేత ప్రకటించారు. నాగర్ కర్నూల్  స్థానం నుంచి మాజీ ఐపీఎస్‌ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్  బరిలోకి దిగనున్నారు. అలాగే మెదక్ పార్లమెంటు స్థానం నుంచి మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్‌ పి.వెంకట్రాంరెడ్డి పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు.

Tags :

మరిన్ని