BRS: నాగర్ కర్నూల్ నుంచి బరిలోకి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
భారాస నుంచి పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థులను ఆ పార్టీ అధినేత ప్రకటించారు. నాగర్ కర్నూల్ స్థానం నుంచి మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్.ప్రవీణ్ బరిలోకి దిగనున్నారు. అలాగే మెదక్ పార్లమెంటు స్థానం నుంచి మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ పి.వెంకట్రాంరెడ్డి పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు.
Published : 22 Mar 2024 16:45 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్