Sangareddy: పోలీసుల కోసం ప్రత్యేక మార్ట్.. ప్రారంభించిన జిల్లా కలెక్టర్
సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో పోలీసుల కోసం ప్రత్యేక మార్ట్ను జిల్లా కలెక్టర్ క్రాంతి ప్రారంభించారు. అన్ని రకాల నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచారు. ఈ మార్ట్లో కొనుగోలు చేస్తే పోలీసు సిబ్బందికి 20-40 శాతం రాయితీ లభిస్తుందని కలెక్టర్ తెలిపారు.
Published : 26 Jan 2024 20:19 IST
Tags :