Lakhimpur Kheri: లఖింపుర్ ఖేరీ హింస కేసులో ఆశిష్ మిశ్ర బెయిల్ రద్దు
ఉత్తర్ప్రదేశ్లోని లఖింపుర్ ఖేరీ హింస కేసులో నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్రకు సుప్రీంకోర్టు గట్టి షాకిచ్చింది. ఈ కేసులో ఆశిష్ మిశ్రకు ఇచ్చిన బెయిల్ రద్దు చేస్తూ సీజేఐ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది.
Published : 18 Apr 2022 15:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత
-
సేల్స్ తగ్గాయన్న ఫ్రస్ట్రేషన్.. సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై వేటు వేసిన మస్క్
-
కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి గరిష్ఠంగా 24 గంటలే పని!
-
అమిత్ షా నకిలీ వీడియోల కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్టు
-
భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM