Lakhimpur Kheri: లఖింపుర్ ఖేరీ హింస కేసులో ఆశిష్ మిశ్ర బెయిల్ రద్దు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరీ హింస కేసులో నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్రకు సుప్రీంకోర్టు గట్టి షాకిచ్చింది. ఈ కేసులో ఆశిష్ మిశ్రకు ఇచ్చిన బెయిల్ రద్దు చేస్తూ సీజేఐ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది.

Published : 18 Apr 2022 15:33 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరీ హింస కేసులో నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్రకు సుప్రీంకోర్టు గట్టి షాకిచ్చింది. ఈ కేసులో ఆశిష్ మిశ్రకు ఇచ్చిన బెయిల్ రద్దు చేస్తూ సీజేఐ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది.

Tags :

మరిన్ని