Andhra News: జులైలో తెరుచుకోనున్న పాఠశాలలు
రాష్ట్రంలో అదనపు తరగతి గదుల నిర్మాణంలో జరుగుతున్న జాప్యం కారణంగా.. ఏకంగా విద్యా సంవత్సరాన్నే మార్చేశారు. జూన్లో పునఃప్రారంభించాల్సిన పాఠశాలలను జులై 4కు మార్చారు.
Published : 16 Apr 2022 10:33 IST
Tags :