అక్కడ శ్మశానంలోనే మహాశివరాత్రి వేడుకలు.. కారణమేంటో తెలుసా?
సాధారణంగా ఎవరైనా శ్మశానానికి వెళ్లటానికి భయపడతారు. కానీ ఓ గ్రామం మాత్రం శ్మశానాన్ని పవిత్రంగా భావించి ఉద్యానవనానికి ఏమాత్రం తీసిపోని విధంగా తీర్చిదిద్దింది. ఆ గ్రామస్థులు ఉదయం, సాయంత్రాల వేళ వాకింగ్ చేస్తుంటారు. విద్యార్థులు అక్కడే చదువుకుంటారు. అంతేకాదు ఊరుఊరంతా శ్మశానంలోనే శివరాత్రి వేడుకలు చేసుకుంది.
Published : 10 Mar 2024 11:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
-
జగన్ చేతిలో జనం బికారులు.. వైకాపా భక్షణ చట్టంపై జనాగ్రహం
-
లొంగుబాటుకు హెచ్డీ రేవణ్ణ ముహూర్తం.. ఇంట్లో తలుపు వేసుకుని..
-
ప్యాంటులో దాచిపెట్టి పాముల అక్రమ రవాణాకు యత్నం
-
అదనపు కట్నం వేధింపులు.. ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్య
-
వీధి ఒక్కటే.. తండ్రిది ఏపీ.. కుమారుడిది తెలంగాణ