ఎమ్మెల్యేలకు ఎర కేసు.. న్యాయవాది శ్రీనివాస్‌ ఒక్కరే విచారణకు హాజరు

ఎమ్మెల్యేల ఎర కేసు విచారణను సిట్ వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో నలుగురికి సిట్ నోటీసులు జారీచేయగా... భాజపా కీలక నేత బీఎల్‌ సంతోశ్‌ సహా తుషార్, జగ్గుస్వామి విచారణకు గైర్హాజరయ్యారు. సిట్ ముందుకొచ్చిన న్యాయవాది శ్రీనివాస్‌ను 8 గంటలపాటు అధికారులు ప్రశ్నించారు.

Published : 21 Nov 2022 20:09 IST

ఎమ్మెల్యేల ఎర కేసు విచారణను సిట్ వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో నలుగురికి సిట్ నోటీసులు జారీచేయగా... భాజపా కీలక నేత బీఎల్‌ సంతోశ్‌ సహా తుషార్, జగ్గుస్వామి విచారణకు గైర్హాజరయ్యారు. సిట్ ముందుకొచ్చిన న్యాయవాది శ్రీనివాస్‌ను 8 గంటలపాటు అధికారులు ప్రశ్నించారు.

Tags :

మరిన్ని