Cyber Crime: సామాజిక మాధ్యమాల్ని వినియోగిస్తూ యువతులను బ్లాక్ మెయిల్ చేస్తున్న కేటుగాళ్లు

సామాజిక మాధ్యమాల్ని దుర్వినియోగం చేసేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొందరు కేటుగాళ్లు యువతుల్ని పరిచయం చేసుకుని డబ్బు జమచేయాల్సిందేనంటూ తిరిగి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కృష్ణా జిల్లాలో వెలుగుచూశాయి.

Published : 25 Jul 2022 10:03 IST

సామాజిక మాధ్యమాల్ని దుర్వినియోగం చేసేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొందరు కేటుగాళ్లు యువతుల్ని పరిచయం చేసుకుని డబ్బు జమచేయాల్సిందేనంటూ తిరిగి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కృష్ణా జిల్లాలో వెలుగుచూశాయి.

Tags :

మరిన్ని