Maharashtra: రెండేళ్లుగా ఒకే గదిలో 22 శునకాలతో బందీగా బాలుడు

మహారాష్ట్రలో అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుణె కోంధ్వాలో కృష్ణై భవనంలో ఉండే సంజయ్ లోధారియా, శీతల్ లోధారియా దంపతులు తమ కుమారుడిపట్ల దారుణంగా ప్రవర్తించారు. తమ 11 ఏళ్ల కుమారుడిని 20కి పైగా కుక్కలు ఉన్న గదిలో రెండేళ్లుగా బంధించారు.

Published : 12 May 2022 13:55 IST

మహారాష్ట్రలో అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుణె కోంధ్వాలో కృష్ణై భవనంలో ఉండే సంజయ్ లోధారియా, శీతల్ లోధారియా దంపతులు తమ కుమారుడిపట్ల దారుణంగా ప్రవర్తించారు. తమ 11 ఏళ్ల కుమారుడిని 20కి పైగా కుక్కలు ఉన్న గదిలో రెండేళ్లుగా బంధించారు.

Tags :

మరిన్ని