Suryanarayaa: ఉద్యోగుల జీపీఎఫ్ నిధులు వాడేసుకున్న ప్రభుత్వం: కేఆర్ సూర్యనారాయణ

ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్‌ సొమ్మును ప్రభుత్వం.. కాజేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఐక్యవేదిక ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ ఆరోపించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, పెన్షనర్ల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పేరుకుపోయిన ఉద్యోగుల బకాయిలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 18 Apr 2024 14:44 IST

ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్‌ సొమ్మును ప్రభుత్వం.. కాజేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఐక్యవేదిక ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ ఆరోపించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, పెన్షనర్ల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పేరుకుపోయిన ఉద్యోగుల బకాయిలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని