Amravati: గుడివాడ వైకాపా కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. మాగంటి బాబు అసహనం!
అమరావతి రైతులు అరసవల్లి వరకు చేపట్టిన పాదయాత్ర గుడివాడలో ప్రవేశించింది. అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నా.. రైతులు ముందుకు సాగారు. ఈ క్రమంలో స్థానిక వైకాపా కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతుల పాదయాత్రకు తెదేపా నేత మాగంటి బాబు సంఘీభావం తెలిపారు. పోలీసుల ఆంక్షలతో ఆయన ఒకింత అసహనానికి గురయ్యారు.
Published : 24 Sep 2022 17:46 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు వెళ్లే వారికి తాయిలాలు
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
-
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?