chandrababu: శాసనసభలోనే దాడులు చేసే సంస్కృతి తీసుకొస్తారా?: చంద్రబాబు

అసెంబ్లీలో తెలుగుదేశం ఎమ్మెల్యే డోలా వీరాంజనేయస్వామిపై జరిగిన దాడిని ప్రజల్లోకి తీసుకెళ్లి.. వైకాపా చర్యలను ఎండగడతామని చంద్రబాబు హెచ్చరించారు. ఈ నెల 25 నుంచి 3 రోజులపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నట్లు చంద్రబాబు తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేపై జరిగిన దాడి చీకటిరోజుగా మిగిలిపోతుందని ఆయన అన్నారు. 

Updated : 20 Mar 2023 17:11 IST

అసెంబ్లీలో తెలుగుదేశం ఎమ్మెల్యే డోలా వీరాంజనేయస్వామిపై జరిగిన దాడిని ప్రజల్లోకి తీసుకెళ్లి.. వైకాపా చర్యలను ఎండగడతామని చంద్రబాబు హెచ్చరించారు. ఈ నెల 25 నుంచి 3 రోజులపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నట్లు చంద్రబాబు తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేపై జరిగిన దాడి చీకటిరోజుగా మిగిలిపోతుందని ఆయన అన్నారు. 

Tags :

మరిన్ని