chandrababu: శాసనసభలోనే దాడులు చేసే సంస్కృతి తీసుకొస్తారా?: చంద్రబాబు
అసెంబ్లీలో తెలుగుదేశం ఎమ్మెల్యే డోలా వీరాంజనేయస్వామిపై జరిగిన దాడిని ప్రజల్లోకి తీసుకెళ్లి.. వైకాపా చర్యలను ఎండగడతామని చంద్రబాబు హెచ్చరించారు. ఈ నెల 25 నుంచి 3 రోజులపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నట్లు చంద్రబాబు తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేపై జరిగిన దాడి చీకటిరోజుగా మిగిలిపోతుందని ఆయన అన్నారు.
Updated : 20 Mar 2023 17:11 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?