Revanth Reddy: హక్కుల సాధనకు తెలుగువారంతా కలిసి పోరాడదాం: సీఎం రేవంత్‌రెడ్డి

దిల్లీ నుంచి సుల్తాన్‌లు వచ్చినా.. ‘విశాఖ ఉక్కు’ను ఒక్క ఇంచ్‌ కూడా కదిలించలేరని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. విశాఖలో కాంగ్రెస్‌ నిర్వహించిన ‘న్యాయసాధన సభ’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ రక్షణ కోసం షర్మిల నడుం బిగించారని తెలిపారు.  

Updated : 16 Mar 2024 22:12 IST

దిల్లీ నుంచి సుల్తాన్‌లు వచ్చినా.. ‘విశాఖ ఉక్కు’ను ఒక్క ఇంచ్‌ కూడా కదిలించలేరని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. విశాఖలో కాంగ్రెస్‌ నిర్వహించిన ‘న్యాయసాధన సభ’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ రక్షణ కోసం షర్మిల నడుం బిగించారని తెలిపారు.  

Tags :

మరిన్ని