Telangana News: జలాశయంలో అన్ని కాలాల్లో నీరుండేలా ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవన పథకం
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండాలంటే ఎగువన మహారాష్ట్రలో వర్షాలు సమృద్ధిగా కురవాలి. అక్కడి నుంచి వరద వస్తేనే ప్రాజెక్టుకు జలకళ. వానాకాలంలోనూ సకాలంలో నీరు రాకపోవడంతో ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది.
Published : 22 May 2022 09:59 IST
Tags :