Telangana News: తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులకు 14 రోజుల రిమాండ్
సంచలనం సృష్టించిన తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితులకు తెలంగాణ ఏసీబీ ప్రత్యేక కేసుల న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. పోలీసులు వారిని చంచల్గూడ జైలుకు తరలించారు. తెలంగాణ హైకోర్టులో దాఖలైన వేర్వేరు పిటిషన్లపై న్యాయమూర్తులు.. ఓ వైపు రిమాండ్, మరో వైపు దర్యాప్తు నిలిపివేయాలంటూ భిన్నమైన తీర్పులు వెలువరించారు. తదుపరి విచారణ కోసం నిందితులను కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల విజ్ఞప్తిని.. తెలంగాణ ఏసీబీ కోర్టు తిరస్కరించింది.
Published : 30 Oct 2022 10:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం