Srikakulam: తెదేపా నిరసనలో ఉద్రిక్తత..!

ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపునకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాసలో తెలుగుదేశం నేతలు చేసిన ఆందోళనలో ఉద్రిక్తంగా మారింది. తెదేపా కార్యకర్తలను పోలీసులు నియంత్రించేందుకు ప్రయత్నించగా తోపులాట జరిగింది.

Published : 15 Apr 2022 12:55 IST

ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపునకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాసలో తెలుగుదేశం నేతలు చేసిన ఆందోళనలో ఉద్రిక్తంగా మారింది. తెదేపా కార్యకర్తలను పోలీసులు నియంత్రించేందుకు ప్రయత్నించగా తోపులాట జరిగింది.

Tags :

మరిన్ని