Andhra news: మహిళ ఖాతా నుంచి రూ.70 వేలు కాజేసిన వాలంటీర్!

నంద్యాల జిల్లా గడివేముల మండలం తిరుపాడులో ఓ మహిళ ఖాతా నుంచి వాలంటీర్‌ రూ.70 వేలు కాజేసిన ఘటన వెలుగు చూసింది. మహిళ చెప్పిన వివరాల మేరకు.. రైతు భరోసా డబ్బులు రాలేదని అడిగిన నాగవేణి అనే మహిళతో వాలంటీర్  బాలమద్దులు నాలుగు సార్లు వేలి ముద్రలు వేయించుకున్నాడు. ఆధార్ కార్డు అవసరం ఉందని తీసుకువెళ్లాడు. వాటి ఆధారంగా మహిళ ఖాతా నుంచి రూ. 70 వేలు నగదు విత్ డ్రా చేశాడు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వాలంటీర్‌ పరారీలో ఉన్నాడని తెలిపారు.

Published : 01 Jul 2022 16:38 IST

నంద్యాల జిల్లా గడివేముల మండలం తిరుపాడులో ఓ మహిళ ఖాతా నుంచి వాలంటీర్‌ రూ.70 వేలు కాజేసిన ఘటన వెలుగు చూసింది. మహిళ చెప్పిన వివరాల మేరకు.. రైతు భరోసా డబ్బులు రాలేదని అడిగిన నాగవేణి అనే మహిళతో వాలంటీర్  బాలమద్దులు నాలుగు సార్లు వేలి ముద్రలు వేయించుకున్నాడు. ఆధార్ కార్డు అవసరం ఉందని తీసుకువెళ్లాడు. వాటి ఆధారంగా మహిళ ఖాతా నుంచి రూ. 70 వేలు నగదు విత్ డ్రా చేశాడు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వాలంటీర్‌ పరారీలో ఉన్నాడని తెలిపారు.

Tags :

మరిన్ని