Kodandaram: గ్రామీణ స్థాయిలో రెవెన్యూ శాఖను బలోపేతం చేయాలి: ప్రొ.కోదండరామ్‌

కేసీఆర్‌ పాలనలో రెవెన్యూ వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని తెజస అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ (Kodandaram) ఆరోపించారు. క్షేత్రస్థాయిలో పని చేసే వీఆర్‌ఏ, వీఆర్‌వోలను రెవెన్యూ శాఖకు దూరం చేసి పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆక్షేపించారు. గ్రామీణ స్థాయిలో రెవెన్యూ శాఖను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

Published : 04 Jan 2024 16:10 IST

కేసీఆర్‌ పాలనలో రెవెన్యూ వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని తెజస అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ (Kodandaram) ఆరోపించారు. క్షేత్రస్థాయిలో పని చేసే వీఆర్‌ఏ, వీఆర్‌వోలను రెవెన్యూ శాఖకు దూరం చేసి పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆక్షేపించారు. గ్రామీణ స్థాయిలో రెవెన్యూ శాఖను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

Tags :

మరిన్ని