TSRTC: హైదరాబాద్‌ - విజయవాడ మార్గంలో ‘ఈ - గరుడ’లు!

హైదరాబాద్‌ - విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని TSRTC నిర్ణయించింది. వాటిలో 10 బస్సులను మంగళవారం నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, హైటెక్ హంగులతో అందుబాటులోకి తెస్తున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సులకు.. ‘ఈ - గరుడ (E - garuda)’గా సంస్థ నామకరణం చేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు. 

Updated : 15 May 2023 20:14 IST

హైదరాబాద్‌ - విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని TSRTC నిర్ణయించింది. వాటిలో 10 బస్సులను మంగళవారం నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, హైటెక్ హంగులతో అందుబాటులోకి తెస్తున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సులకు.. ‘ఈ - గరుడ (E - garuda)’గా సంస్థ నామకరణం చేసినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు. 

Tags :

మరిన్ని