Andhra News: ఇసుక వ్యాపారంలోకి ‘టర్న్ కీ’ మళ్లీ రంగప్రవేశం
ప్రభుత్వ పెద్దలతో పొత్తు కుదరక ఇసుక వ్యాపారం నుంచి తట్టా బుట్ట సర్దేసిన టర్న్ కీ మళ్లీ వచ్చేసింది. ఇంతకీ టర్న్ కీ ఎందుకు వెళ్లిపోయింది, ఇప్పుడు ఎందుకు తిరిగొచ్చిందన్నది మాత్రం అంతుచిక్కడం లేదు. అయితే గుత్తేదారులు, ఉపగుత్తేదారులతో సంబంధం లేకుండా వైకాపా నేతల కనుసన్నల్లో యథేచ్ఛగా ఇసుక దందా సాగిపోతోంది.
Published : 22 Nov 2022 10:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం