Kalisundam Randi: ఎవరొచ్చినా అదే పాట.. లయ రియాక్షన్ చూశారా..!
తెలుగువారి సంవత్సరాది ‘ఉగాది’ రానే వచ్చేసింది. ఈ పండుగ వేళ మరింత ఆహ్లాదాన్ని పంచేందుకు ఈటీవీ ‘కలిసుందాం రండి’(Kalisundam Randi) అనే ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని(Ugadi Event 2023) ప్రేక్షకుల కోసం ప్రసారం చేయనుంది. తెలుగింటి అందాల తార లయ ఈ కార్యక్రమంలో సందడి చేశారు. తెలుగువారందరినీ పలకరించేందుకు ఆమని, ఆర్పీ పట్నాయక్, మాళవిక, కార్తికేయ తదితరులు విచ్చేశారు. ఈ నెల 22న ప్రసారం కానున్న ఈ కార్యక్రమం ప్రోమో మీరూ చూసేయండి.
Updated : 12 Mar 2023 14:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!