Kalisundam Randi: ఎవరొచ్చినా అదే పాట.. లయ రియాక్షన్‌ చూశారా..!

తెలుగువారి సంవత్సరాది ‘ఉగాది’ రానే వచ్చేసింది. ఈ పండుగ వేళ మరింత ఆహ్లాదాన్ని పంచేందుకు ఈటీవీ ‘కలిసుందాం రండి’(Kalisundam Randi) అనే ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని(Ugadi Event 2023) ప్రేక్షకుల కోసం ప్రసారం చేయనుంది. తెలుగింటి అందాల తార లయ ఈ కార్యక్రమంలో సందడి చేశారు. తెలుగువారందరినీ పలకరించేందుకు ఆమని, ఆర్పీ పట్నాయక్‌, మాళవిక, కార్తికేయ తదితరులు విచ్చేశారు. ఈ నెల 22న ప్రసారం కానున్న ఈ కార్యక్రమం ప్రోమో మీరూ చూసేయండి. 

Updated : 12 Mar 2023 14:20 IST

తెలుగువారి సంవత్సరాది ‘ఉగాది’ రానే వచ్చేసింది. ఈ పండుగ వేళ మరింత ఆహ్లాదాన్ని పంచేందుకు ఈటీవీ ‘కలిసుందాం రండి’(Kalisundam Randi) అనే ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని(Ugadi Event 2023) ప్రేక్షకుల కోసం ప్రసారం చేయనుంది. తెలుగింటి అందాల తార లయ ఈ కార్యక్రమంలో సందడి చేశారు. తెలుగువారందరినీ పలకరించేందుకు ఆమని, ఆర్పీ పట్నాయక్‌, మాళవిక, కార్తికేయ తదితరులు విచ్చేశారు. ఈ నెల 22న ప్రసారం కానున్న ఈ కార్యక్రమం ప్రోమో మీరూ చూసేయండి. 

Tags :

మరిన్ని