Ukraine: మా భూభాగాన్ని శ్మశానంలా మార్చి ఆక్రమించాలనే ఈ దాడులు: ఉక్రెయిన్
మరియుపోల్ ను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకుని దూకుడు మీదున్న రష్యా బలగాలు ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై పట్టు కోసం భీకరదాడులకు పాల్పడుతున్నాయి. తూర్పు ప్రాంతంలోని నది పరివాహక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన మాస్కో సేనలు.. వాటి స్వాధీనం దిశగా కదులుతున్నాయి. పుతిన్ బలగాల దాడులను ఉక్రెయిన్ సైన్యం ధీటుగా తిప్పికొడుతోంది. ఇటు తూర్పు సరిహద్దుల్లో ప్రతిరోజూ 50 నుంచి 100 మంది మరణిస్తున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆవేదన వ్యక్తం చేశారు.
Published : 23 May 2022 19:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్