Ukraine: మా భూభాగాన్ని శ్మశానంలా మార్చి ఆక్రమించాలనే ఈ దాడులు: ఉక్రెయిన్‌

మరియుపోల్ ను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకుని దూకుడు మీదున్న రష్యా బలగాలు ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై పట్టు కోసం భీకరదాడులకు పాల్పడుతున్నాయి. తూర్పు ప్రాంతంలోని నది పరివాహక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన మాస్కో సేనలు.. వాటి స్వాధీనం దిశగా కదులుతున్నాయి. పుతిన్ బలగాల దాడులను ఉక్రెయిన్ సైన్యం ధీటుగా తిప్పికొడుతోంది. ఇటు తూర్పు సరిహద్దుల్లో ప్రతిరోజూ 50 నుంచి 100 మంది మరణిస్తున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 23 May 2022 19:16 IST

మరియుపోల్ ను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకుని దూకుడు మీదున్న రష్యా బలగాలు ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై పట్టు కోసం భీకరదాడులకు పాల్పడుతున్నాయి. తూర్పు ప్రాంతంలోని నది పరివాహక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన మాస్కో సేనలు.. వాటి స్వాధీనం దిశగా కదులుతున్నాయి. పుతిన్ బలగాల దాడులను ఉక్రెయిన్ సైన్యం ధీటుగా తిప్పికొడుతోంది. ఇటు తూర్పు సరిహద్దుల్లో ప్రతిరోజూ 50 నుంచి 100 మంది మరణిస్తున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని