US - Iran: అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు
ఇటీవల చోటు చేసుకున్న ఘటనల వల్ల అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. సోమవారం అర్ధరాత్రి అమెరికా సముద్ర డ్రోన్ను బంధించిన ఇరాన్.. అమెరికా యుద్ధ నౌక, హెలికాప్టర్ రంగంలోకి దిగడంతో వెంటనే దాన్ని విడిచిపెట్టింది. అమెరికా డ్రోన్ టాస్క్ ఫోర్స్ను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడం ఇదే తొలిసారి. ఈ పరిణామం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగేందుకు కారణమైంది.
Published : 01 Sep 2022 16:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం