Ambati Rambabu: వైకాపా మంత్రి అంబటి రాంబాబుకు నిరసన సెగ
పల్నాడు జిల్లా ముప్పాళ్లలో మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)కు తీవ్రస్థాయిలో నిరసన సెగ తగిలింది. రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన మన్సూర్ అలీ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను పట్టుకుని గ్రామస్థులు పోలీసులకు అప్పగించారు. అయితే స్టేషన్ బెయిల్ పై డ్రైవర్ను వదిలేశారు. దీనిపై ఆగ్రహించిన గ్రామస్థులు 2 గంటల పాటు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఇంత జరిగినా పట్టించుకోని మంత్రి అంబటి ఆ తర్వాత మన్సూర్ మృతదేహానికి నివాళులు అర్పించేందుకు రావడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
Published : 05 Jan 2024 12:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి