Ambati Rambabu: వైకాపా మంత్రి అంబటి రాంబాబుకు నిరసన సెగ

పల్నాడు జిల్లా ముప్పాళ్లలో మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)కు తీవ్రస్థాయిలో నిరసన సెగ తగిలింది. రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన మన్సూర్ అలీ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను పట్టుకుని గ్రామస్థులు పోలీసులకు అప్పగించారు. అయితే స్టేషన్ బెయిల్ పై డ్రైవర్‌ను వదిలేశారు. దీనిపై ఆగ్రహించిన గ్రామస్థులు 2 గంటల పాటు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఇంత జరిగినా పట్టించుకోని మంత్రి అంబటి ఆ తర్వాత మన్సూర్ మృతదేహానికి నివాళులు అర్పించేందుకు రావడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 

Published : 05 Jan 2024 12:25 IST

పల్నాడు జిల్లా ముప్పాళ్లలో మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)కు తీవ్రస్థాయిలో నిరసన సెగ తగిలింది. రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన మన్సూర్ అలీ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను పట్టుకుని గ్రామస్థులు పోలీసులకు అప్పగించారు. అయితే స్టేషన్ బెయిల్ పై డ్రైవర్‌ను వదిలేశారు. దీనిపై ఆగ్రహించిన గ్రామస్థులు 2 గంటల పాటు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఇంత జరిగినా పట్టించుకోని మంత్రి అంబటి ఆ తర్వాత మన్సూర్ మృతదేహానికి నివాళులు అర్పించేందుకు రావడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 

Tags :

మరిన్ని