Chittoor: ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసిన భార్య

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో జరిగిన దారిదోపిడీ కట్టుకథేనని తేలింది. ప్రియుడితో కలిసి... భార్యే భర్తను హత్య చేసిందని పోలీసులు వెల్లడించారు. అక్రమ సంబంధం మోజులో పడి.. ఒకదాన్ని మించి మరొక కట్టుకథ అల్లి చివరకు కటకటాలపాలైంది.

Updated : 25 Oct 2023 17:08 IST

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో జరిగిన దారిదోపిడీ కట్టుకథేనని తేలింది. ప్రియుడితో కలిసి... భార్యే భర్తను హత్య చేసిందని పోలీసులు వెల్లడించారు. అక్రమ సంబంధం మోజులో పడి.. ఒకదాన్ని మించి మరొక కట్టుకథ అల్లి చివరకు కటకటాలపాలైంది.

Tags :

మరిన్ని