Yadadri: వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహా స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
యాదాద్రిలో శ్రీలక్ష్మీ నరసింహా స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు.. గోవర్ధనగిరిధారి అలంకరణలో స్వామివారు ఆలయ తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామివారిని చూసి భక్తులు తన్మయత్వానికి గురయ్యారు.
Published : 26 Feb 2023 20:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్