AP news: రేషన్ జాబితా నుంచి బియ్యం మినహా సరకులన్నీ మాయం!

ఐదేళ్ల వైకాపా ప్రభుత్వంలో ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. తెదేపా హయాంలో మనిషికి 5 కిలోల బియ్యం, కుటుంబానికి రెండు కిలోల కంది పప్పుతోపాటు రెండు కిలోల (ఆ మేరకు బియ్యం తగ్గించి) రాగులు, జొన్నలు, కిలో గోధుమపిండి, ఉప్పు తదితరాలు ఇచ్చేవారు. అయినా.. బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదని చెప్పమంటూ ప్రతి సభలోనూ అప్పటి ప్రతిపక్షనేత జగన్‌ ప్రజల్ని రెచ్చగొట్టారు. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు అదే జగన్‌కు రేషన్‌పై మాట్లాడాలంటే గొంతు పెగలడం లేదు. తమ ప్రభుత్వం ఏం ఇస్తుందో చెప్పే ధైర్యమూ చాలట్లేదు.   

Published : 16 Apr 2024 11:34 IST

ఐదేళ్ల వైకాపా ప్రభుత్వంలో ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. తెదేపా హయాంలో మనిషికి 5 కిలోల బియ్యం, కుటుంబానికి రెండు కిలోల కంది పప్పుతోపాటు రెండు కిలోల (ఆ మేరకు బియ్యం తగ్గించి) రాగులు, జొన్నలు, కిలో గోధుమపిండి, ఉప్పు తదితరాలు ఇచ్చేవారు. అయినా.. బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదని చెప్పమంటూ ప్రతి సభలోనూ అప్పటి ప్రతిపక్షనేత జగన్‌ ప్రజల్ని రెచ్చగొట్టారు. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు అదే జగన్‌కు రేషన్‌పై మాట్లాడాలంటే గొంతు పెగలడం లేదు. తమ ప్రభుత్వం ఏం ఇస్తుందో చెప్పే ధైర్యమూ చాలట్లేదు.   

Tags :

మరిన్ని