బ్రేకింగ్
02 Dec 2022 | 22:28 IST
దిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు
దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ 160 సెక్షన్ కింద ఆమెకు నోటీసులు ఇచ్చింది. ఈనెల 6న ఉదయం 11గంటలకు విచారణ జరుపుతామని తెలిపింది. హైదరాబాద్లో లేదా దిల్లీలో ఎక్కడ అందుబాటులో ఉంటారో తెలపాలని నోటీసులో పేర్కొంది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ర్యాలీలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైన వల్లభనేని వంశీ
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
- బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
- ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
- సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
- సొంతచెల్లెలి చీరపై సీఎం మాట్లాడటం సంస్కారమా?: షర్మిల
- 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
- ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
- ఏ తప్పూ చేయలేదట!
- బెంగళూరు గెలిచిందోచ్..