బ్రేకింగ్

breaking
04 Feb 2023 | 16:37 IST

చీరల పంపిణీలో తొక్కిసలాట.. నలుగురి మృతి!

చెన్నై: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. తిరువత్తూరులో జిల్లా వాణియంబాడిలో మురుగన్‌ తైపుసం వేడుకల్లో చేపట్టిన ఉచిత చీరల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో నలుగురు మహిళలు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. మరో 10 మంది మహిళలు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని

తాజా వార్తలు