బ్రేకింగ్
04 Feb 2023 | 16:37 IST
చీరల పంపిణీలో తొక్కిసలాట.. నలుగురి మృతి!
చెన్నై: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. తిరువత్తూరులో జిల్లా వాణియంబాడిలో మురుగన్ తైపుసం వేడుకల్లో చేపట్టిన ఉచిత చీరల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో నలుగురు మహిళలు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. మరో 10 మంది మహిళలు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ర్యాలీలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైన వల్లభనేని వంశీ
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
- బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
- ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
- సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
- సొంతచెల్లెలి చీరపై సీఎం మాట్లాడటం సంస్కారమా?: షర్మిల
- ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
- 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
- ఏ తప్పూ చేయలేదట!
- బెంగళూరు గెలిచిందోచ్..