బ్రేకింగ్
20 Apr 2024 | 12:06 IST
అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులు: నారా భువనేశ్వరి
కుప్పం: ప్రార్థనా స్థలాలతో పాటు శ్మశానాలను వైకాపా వదల్లేదని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి విమర్శించారు. కుప్పంలో ముస్లిం మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో ఆమె మాట్లాడారు. ‘‘80 శాతం వక్ఫ్ భూములను వైకాపా ఆక్రమించుకుంది. భూములు కనిపిస్తే కబ్జా చేయడమే పనిగా పెట్టుకుంది. ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీలేవీ జగన్ నెరవేర్చలేదు. సచివాలయంతో పాటు అన్నీ తాకట్టు పెట్టేసి డబ్బు లాగుతున్నారు. తెదేపా కార్యకర్తలను బెదిరించారు. అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టారు’’ అని నారా భువనేశ్వరి అన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నిలిపిన వాహనాలు... గాలిలో ప్రాణాలు!
- రివ్యూ: ప్రసన్నవదనం.. సుహాస్ ఖాతాలో హిట్ పడిందా?
- కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
- లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
- 4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
- రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
- ఐపీఎల్ మొదలైనప్పట్నుంచి ఆ అలవాటు విపరీతంగా పెరిగిపోయింది..!
- రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరత్కుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
- ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత